మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం కొన్ని వివరాలు

మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం కొన్ని వివరాలుమహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం కొన్ని వివరాలు

1.తెలుగు వాళ్లు అందరు మహాకుంభ మేళా సందర్శనకు వెళ్లే వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్లండి, బస్సు ద్వారా వెళ్తే 16 Km దూరం లో పోలీస్ లు ఆపేస్తారు, అక్కడ నుండి నడుచుకుంటూ మేళా కి వెళ్ళాలి.

2.కుంభ మేళాకు వెళ్లినవారి సౌకర్యం కోసం ప్రభుత్వం మేళా ని సెక్టార్లుగా, కాటున్ పాండ్స్ గా, ఘాట్స్ గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి, లేక పోతే అస్సలు ఏమి అర్ధం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో మీకు అర్ధం కాదు.

3.మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి

4.16-17కాటున్ పాండ్స్ ఉంటాయి. (నదికి మధ్యలో బ్రిడ్జి ల నిర్మించారు వాటినే కంటూన్ పాండ్స్ అంటారు )

4.ప్రయాగ రాజ్ ని మూడు గా విభజించారు

A.జ్యూస్సి , B.హరిలాగంజ్ C.సంగం

5.నది కి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది దీనిలో సెక్టర్ (12 నుండి 21 వరకు ఉంటాయి.

6.హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపు నా ఉంటుంది దీనిలో సెక్టార్ (5,11,10,9,8,7,6,18,19)ఉంటాయి.

7.ముఖ్యం మైంది, సంగం దీనిలో ఇది మెయిల్ రోడ్ కి దగరలో ఉంటుంది దీనిలో సెక్టార్ 3,4,ఉంటాయి.

8.మిగతావి 22,23, చాలా దూరం లో ఉంటాయి.

వసతి సదుపాయం

9.సెక్టర్ 6 లో TTD వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి. కానీ అక్కడ stay చేయనివ్వరు, స్వామి వారికీ బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకొనివ్వరు.

10.మీరు అక్కడ హిందీ వాళ్లవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు వున్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు. (.ముఖ్యం గా సెక్టార్ 18లో స్టే చేయవాచ్చు నదికి 100 మీటర్లు లో ఉంటాయి.)

11.సెక్టర్ 19,18,20 ఈ సెక్టర్స్ లో నాగసాధువు లు, అఘోరాలు, వుంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండ మంటారు ఇష్టముంటే ఉండొచ్చు.

12.సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి రోజు కి 200 రూపాయలు

13.అన్ని సెక్టార్ లో పెయిడ్ వసతులు కలవు రోజుకి 1000 -2000 తీసుకుంటారు( 4 మెంబర్స్ వరకు ఉండొచ్చు )..

భోజనం సదుపాయాలు

14.మీకు అన్ని సెక్టార్ లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి (ఉత్తర భారతదేశం వంటకలు అన్ని అక్కడ ఫ్రీ గా తినవచ్చు…

16.మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీస్ లు మీమల్ని గైడ్ చేస్తారు.

17.మేళా లో అయితే పోలీస్ లు అడుగడుగునా మన కు ఎటువైపు వేళ్లాలో చాలా బాగా చెప్తారు.

స్నానం ఎలా ??

18 ఎవరైతే కేవలం పుణ్య స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్ లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా.

19. 2-3days వుండే వాళ్లు మాత్రమే ఎదో ఒక సెక్టార్ నదికి దగ్గరో వుంటుంది అక్కడే ఉండడం మంచిది, లేకపోతే నదికి, సెక్టార్ కి దూరమైతె తప్పిపోయే పోతారు

20.నాగసాధువులు, అఘోరాలు, అఖడా లను చూడవచ్చు, వాళ్ళు ఆశీర్వదాలు తీసుకో వలనంటే సెక్టార్ 19,18,20 లో వుంటారు.

ఫ్యామిలీ తో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకుని వెళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడుతారు.
ఒంటరి గా కంటే నలుగురు గా వెళ్తే చాలా మంచిది.

ఎన్నికోట్లమంది వచ్చినా ప్రయాగరాజ్ సరిపోయేంత విశాల ప్రాంతం కలిగి ఉంది.

RRB మరియు SSC పరీక్షలు రాసే వారికి ఉచిత కోచింగ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15 నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని బిసి స్టడీ సర్కిల్‌లలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), మరియు బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ కోసం 100 రోజుల ఉచిత కోచింగ్‌ను అందించనుంది

రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పరీక్షలలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుండి 14, 2025 వరకు జరుగుతుంది.

అర్హత ప్రమాణాలు
అర్హత గల అభ్యర్థులు జనవరి 20 మరియు ఫిబ్రవరి 9 మధ్య అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించడానికి, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తప్పనిసరిగా రూ. తల్లిదండ్రుల ఆదాయం కలిగి ఉండాలి. 1,50,000, పట్టణ ప్రాంతాల వారు రూ. మించకూడదు. 2,00,000.

 

దరఖాస్తు విధానం….
అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 9వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. www.tgbcstudycircle.cag.gov.in లింక్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రబుత్వం క్లారిటీ ఇచ్చింది

గతంలో మీ సేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డులో పేరు మార్పులు చేర్పుల  కోసం ధరఖాస్తు చేసుకున్న వారి దరకాస్తులు కూడా  వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు

 

 

 

రేషన్ కార్డులపై ప్రెస్ నోట్,
DT.18.01.2025
ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త
రేషన్కార్డుల మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
1) ఇప్పటికే ఉన్న కార్డులు కొనసాగుతాయి.
2) కులాల సర్వే (కులగణన) ఆధారంగా రూపొందించిన జాబితాను
క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపారు. నిర్ణీత ధృవీకరణ తర్వాత, అర్హులైన
సభ్యులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడతాయి.
3) దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన
ఈ ధృవీకరణ ప్రక్రియ కేవలం కుల సర్వే జాబితాకే పరిమితం
కాదు. దీనికి తోడు మీ సేవలో 18,00,515 మంది సభ్యుల చేర్పుల కోసం
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 12,07,558 దరఖాస్తులను కూడా అర్హత
ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తున్నారు.
4) ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు
అదే సమయంలో ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులను కూడా
అర్హత ప్రమాణాల ప్రకారం పరిశీలిస్తారు.
5) తాజా దరఖాస్తుల సమర్పణ
ప్రస్తుత కులగణన జాబితా పరిధిలోకి రానివారు లేదా ఇప్పటికే
సమర్పించిన సభ్యుల చేరిక దరఖాస్తు (అంటే కొత్త కేసులు, పైన
పేర్కొన్న జాబితాలలో ఏదీ పరిధిలోకి రానివారు), కొత్త రేషన్ కోసం
గ్రామసభ సమావేశాల్లో (జనవరి 21 నుండి 24 వరకు) తాజా
దరఖాస్తులను సమర్పించవచ్చు. కింది సమాచారాన్ని కలిగి ఉన్న
కార్డులు, అటువంటి దరఖాస్తులు కూడా పరిశీలించబడతాయి
a. HOF & ఇతర కుటుంబ సభ్యుల పేరు:
బి. HOF & ఇతర కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు:
సి. కులం
ఇ. మొబైల్ నంబర్
f. చిరునామా:
రాష్ట్రంలోని అర్హులైన మరియు అవసరమైన వ్యక్తులందరికీ రేషన్
కార్డులను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు

ఇందిరమ్మ ఇండ్లు కోసం ప్రత్యేక యాప్ సహాయంతో సర్వే చేయనున్న ప్రభుత్వం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

 

ఇందిరమ్మ ఇండ్లు  పథకానికి మొబైల్ యాప్ సిద్దం చేశారు . ఈ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు.

 

 

 

మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది,

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నది. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. దీంట్లో దివ్యాంగులకు, ఆదివాసీలకు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు తెలిపారు. రెండో విడతలో ఇంటి స్థలం లేనివారికి అవకాశం కల్పించనున్నారు.

ప్రతీ మండల కేంద్రంలోనూ ఇందిరమ్మ మోడల్ హౌజ్ నిర్మాణం చేయనున్నారు .

ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో  అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుందని ,ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌… ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తారు .

తొలి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపులో భాగంగా మొత్తంగా 4.50 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది.

ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుందని. పేదవారికి అన్యాయం జరుగకూడదని. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇళ్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా వివరించారు.

ప్రజా పాలన లోని ఆరు గ్యారంటీ లలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లు గ్యారంటీ పతకం కోసం పేద ప్రజలు ఎప్పుడూ ఎప్పుడు అని వేచి చూస్తున్నారు, ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ల గ్యారంటీ అమలు కోసం విది విధానాలు తయారు చేస్తున్నది , దానిలో బాగంగ ప్రజా పాలన దరఖాస్తు లో ఇందిరమ్మ ఇండ్లు పథకం వద్ద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలి అని కోరిన వారి దరఖాస్తుల వివరాలు యాప్ ద్వారా అదికారులకు ఇవ్వనున్నారు, యాప్ లో ఉన్నా దరకాస్తూ దారుల వద్దకు సర్వే అధికారులు వచ్చి  పూర్తి వివరాలు నమోదు చేసుకుంటారు.

మీ ప్రజాపలన దరకాస్తులో మీరు ఇందిరమ్మ ఇండ్లు పథకం వద్ద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలి అని టిక్కు చేశారో లేదో ఒకసారి మీరు  దరకస్తూ చేసుకున్నపుడు మీకు ఇచ్చిన ప్రజాపాలన దరకాస్తూ రశీదు చూసుకోండి ,

ప్రజా పాలన దరకాస్తూ వివరాలు కోసం Praja Palana వెబ్ సైటు లో చూసుకోవచ్చు

 

 

సర్వే అధికారులు యాప్ ద్వారా నమోదు చేసుకునే వివరాలు / ప్రశ్నలు ఈ విదంగా ఉన్నాయి 

 

 

 

 

 

  • Applicant family availed house under any earlier Government

    Scheme?

  • Present Residential status (own / rent), type of Roof & Wall,

    capturing of 3 images

  • Applicant family is APL / BPL?

  • Whether land is available for construction of house? documents  ( D form patta, Sada Sale ,Regd Sale Deed ,GO 58 ,Possession certificate ,Property Tax receipt ,Electricity Bill ,Patadar Pass Boom (PPB)

  • No of years residing in the present city / town?

  • Whether applicant / family member belong to any of the

    following disadvantage groups?

    (Disabled, Orphan, Single Women, Widow, Transgender, Safai

    Karmachari, Natural Calamities / Manmade disasters, Road

    Widening Victims, landless agricultural labour, PVTGs.)