2025 సరస్వతి పుష్కరాలు పూర్తి వివరాలు – కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక యాత్ర

2025 సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం – పూర్తి సమాచారం భక్తులకు శుభవార్త! ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే పవిత్ర ఘట్టం — సరస్వతి పుష్కరాలు ఈసారి 2025 మే 15 నుండి 26 వరకు జరగనున్నాయి. ఈ పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లో ఘనంగా జరగబోతున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి సరస్వతి పుష్కరాలు, అందుకే ప్రత్యేక ఆకర్షణ. — సరస్వతి పుష్కరాల ప్రత్యేకత సరస్వతి నది … Read more